Rapid TV - Andhra Pradesh / Anakapally : గట్స్ ఉన్న మొనగాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్ ధర్మ శ్రీ అన్నారు రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో ఆసరా నాలుగో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రావికమతం రోలుగుంట మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ శాసనసభ్యులకు కారణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు హామీని నెరవేర్చరని వాళ్ళు ఖాతాల్లో బట్టన్ నొక్కి జమ చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళలకు అక్క చెల్లెమ్మలకు అన్యాయం చేశారని ఆ అప్పులను కొత్త రుణాలను సహాయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు రెండు మండలాలకు 56 కోట్ల 46 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి అన్నారు. 2వేల 530 సంఘాలు 27వేల 780 మహిళలకు లబ్ధి చేకూరింది అని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను పార్లమెంటు ఎన్నికల్లోను ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలా రాజు పార్టీ అధ్యక్షులు మొక్క మహాలక్ష్మి నాయుడు డీసీఎంఎస్ డైరెక్టర్ పి ఎ సి ఎస్ అధ్యక్షులు గుమ్మడి సత్య దేవ జడ్పిటిసి తలారి ఆదిమూర్తి రమణమ్మ శీలం గోవిందరావు, శీలం సంకరావు, కళ్యాణ్యం, ఏపీయం తిలక్, సాధన. తదితరులు హాజరయ్యారు.
Admin
Rapid TV